ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వలంటీర్లు నిర్లక్ష్యం వహించవద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 05, 2023, 12:58 PM

ప్రభుత్వం చేపడుతున్న వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్రమంలో కొంత మంది వార్డు వలంటీర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని, మరోసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ పి. రాజ్యలక్ష్మి హెచ్చరించారు. ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు 85 శాతం కార్యక్రమం నిర్వహించామని, మిగతా 15 శాతం కార్యక్రమాల్లో పాల్గొవాలని ఆమె సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com