ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేసి గిరిజనులకు గుర్తింపునిచ్చారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2023, 07:00 PM

వెనుకబడిన గిరిజిన ప్రాంతాల అభివృద్ధికి జగన్ ముందు నుంచి కట్టుబడి ఉన్నారని, రాష్ట్రంలో  సుమారు 45 లక్షల జనాభా కలిగిన  గిరిజనులకు గుర్తింపును ఇస్తూ ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాలనను మన ముందుకు తీసుకువచ్చారని అరకు ఎంపీ గొట్టేట మాధవి వ్యాఖ్యానించారు.  ఈ ప్రాంత ప్రజలు పట్ల సీఎం జగన్ ఎలాంటి అభిమానాన్ని ఆత్మీయతను కనబరుస్తున్నారో, అదే రీతిలో ప్రజలంతా కూడా  వైయస్సార్ సీపీ ప్రభుత్వానికి అండదండలుగా నిలవాలని పిలుపునిచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com