సీఎం వైయస్ జగన్ పరిపాలనా దక్షతను ప్రజలు మెచ్చబట్టే సామాజిక సాధికారత యాత్రకు ప్రజలు ప్రభంజనంగా పోటెత్తుతున్నారని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు వివరించారు. బీసీలు, ఎస్టీ, ఎస్సీలను తన పాలనలో ఘోరంగా అవమానించిన చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా ప్రజలు ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో మళ్లీ స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని గెలిపించాలని కోరారు.
![]() |
![]() |