ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన దేవాలయాల ప్రారంభోత్సవం పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 01:13 PM

శ్రీసత్యసాయిజిల్లా అమరాపురంమండలం తమ్మడేపల్లి గ్రామంలో మంగళవారం శ్రీచిత్ర లింగేశ్వర స్వామి యాత్తప్ప స్వామి నూతన దేవాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి హాజరయ్యారు. అనంతరం శ్రీచిత్ర లింగేశ్వర స్వామి, యత్తప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి నరసింహమూర్తి గ్రామస్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com