ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్ కు జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 01:12 PM

ఆంధ్రప్రదేశ్ కు జగనన్నే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని మంగళవారం సోమందేపల్లి మండలం చాలకూరు పంచాయతీ సచివాలయం వద్ద వైసిపి మండల కన్వీనర్ తుంగోడు నారాయణరెడ్డి, మండల జేసిఎస్ కన్వీనర్ షేక్ ఇమామ్ వలి, సర్పంచ్ లలితమ్మ లక్ష్మీనరసప్ప ప్రారంభించారు. ఈ సందర్బంగా సచివాలయం పరిధిలో ప్రభుత్వం ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com