ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధ్యాయ సమస్యలపై చేపట్టిన ధర్నాని విజయవంతం చేయండి: ఏపిటియఫ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 12:54 PM

యలమంచిలి మండలంలో గల ఉన్నత పాఠశాలను మండల అధ్యక్ష కార్యదర్శులు సత్యనారయణ, మల్లిపాటి సత్యనారాయణలతో కలిసి బుధవారం అయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాథమిక విద్య ను నిర్వీర్యం చేస్తున్న జీవో నంబర్ 117 ను తక్షణ రద్దు చేసి 3.4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియను ఆపాలని, పలు ఉపాధ్యాయ సమస్యల పరిష్కార డిమాండ్ తో ఈ నెల 30వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com