ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా కలయికతో ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 12:39 PM

టీడీపీతో జనసేన కలిస్తే.. నిప్పుకు గాలి తోడు అయినట్లేనని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తే.. వైసీపీకి డిపాజిట్ రాదని ఆనేతలే ఒప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి‌ డిపాజిట్లు గల్లంతు అవటం ఖాయం. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏపీ సర్కార్ పెట్టే కేసులకు టీడీపీ కార్యకర్తలే భయపడటం లేదు. తన ఓటమిని వైసీపీ నేతలు ఎన్నికలకు ముందే ఒప్పుకుంటున్నారని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com