ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 10:13 AM

ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో మంగళవారం లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. లోక్ సభ సమావేశం మధ్యాహ్నం 1.15 గంటలకు, రాజ్యసభ సమావేశం మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30కి ఫొటో సెషన్ కార్యక్రమం జరగనుంది. తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎంపీలంతా సమావేశం అవుతారు. అనంతరం వారితో కలిసి కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రధాని మోడీ వెళ్లనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com