ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివేక్ రామస్వామి మరో సంచలన ప్రకటన!

national |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 04:54 PM

వివేక్ రామస్వామి సంచలన ప్రకటనల చేస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే తమ పార్టీ అధికారంలోకి వస్తే 75 శాతం కేంద్ర ఉద్యోగుల తొలగింపుతో పాటు ఎఫ్ బీఐని మూసివేస్తామని ప్రకటించారు. తాజాగా లాటరీ ఆధారిత హెచ్-1బీ వీసా ప్రక్రియకు స్వస్థి చెప్పుతామన్నాడు. దీని స్థానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో దేశానికి నైపుణ్యం కల వలసదారులు రావడానికి మార్గం సుగమం అవుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com