ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీపై ఖర్గే విమర్శలు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 08:46 AM
కర్ణాటకలోని కలబురగిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సభలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా విమర్శించారు. ‘ప్రధాని మోదీ విష సర్పం లాంటి వారు. అది విషమైనదా కాదా అని మీరు ఆలోచించవచ్చు. దానిని తాకారో చావు ఖాయం’ అన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఖండించగా వెనక్కి తగ్గిన ఖర్గే క్షమాపణలు చెప్పారు. తాను బీజీపీ ఆలోచనా సరళిపైనే విమర్శలు చేసినట్లు ఆయన వివరించారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com