ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విఆర్వోను చితకబాదిన బాధితులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 04:35 PM

విశాఖపట్నం: పాయకరావుపేట మండలం నామవరం వీఆర్వో భాస్కర నాయుడును సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే, తనతో పలు రకాలుగా వేధింపులకు గురి చేసాడని ఒక వివాహిత, ఆమె కుటుంబ సభ్యులు సోమవారం వీఆర్వో నాయుడుకు దేహశుద్ధి చేశారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వీఆర్వో భాస్కర నాయుడును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రవి పట్టన్ ఉత్తర్వులు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com