ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 11:44 AM

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం నాడు స్వామివారిని 69,221 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,409 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీకి రూ.5.45 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com