ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళం బహిరంగ సభను విజయవంతం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 11:32 AM

మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడబోతున్న యువగళం పాదయాత్ర సందర్భంగా 27 వ తేది కుప్పంలో నిర్వహించే బహిరంగ సభకు పాకాల మండలం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పులివర్తి నాని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com