ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేయి సొరంగాలు తవ్విన నిపుణుడు సూసైడ్

national |  Suryaa Desk  | Published : Sat, Jan 21, 2023, 11:47 AM

కేరళలోని ఉత్తర కాసర్‌గోడ్‌ జిల్లాతో పాటు అటు దక్షిణ కర్ణాటకలో దాదాపు వెయ్యి సొరంగాల తవ్వకంలో కీలకపాత్ర పోషించిన కున్హాంబు (72) ఆకస్మికంగా మృతిచెందారు. రెండు రోజుల కిందట తన నివాసంలో ఆయన ఉరికి వేలాడుతుండగా గుర్తించామని పోలీసులు తెలిపారు. పద్నాలుగేళ్ల వయసు నుంచీ కున్హాంబుకు సొరంగాల తవ్వకంలో అనుభవముంది. చాలామంది కంటే ఆయన భౌగోళిక అవగాహన ఎంతో గొప్పగా ఉంటుందని నిపుణులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com