ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో ఖలిస్థానీ పోస్టర్లు.. పోలీసుల అలర్ట్

national |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 01:09 PM

రిపబ్లిక్ వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ.. ఢిల్లీలో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు కలకలం రేపాయి. వెస్ట్ ఢిల్లీలోని వికాస్ పురి, జనక్ పురి, పశ్చిమ్ విహార్, పీరాగర్హి ప్రాంతాల్లో ‘ఖలిస్థానీ జిందాబాద్, రెఫరెండం 2020, సిక్కులకు న్యాయం చేయాలి’ అంటూ గోడలపై రాతలు, పోస్టర్లు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని తొలగించారు. ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసి భద్రత కట్టుదిట్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com