ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18 నెలలు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశారు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 12:09 PM

యూపీలోని కాన్పూర్ సమీపంలో విచిత్ర సంఘటన జరిగింది. రావత్‌పూర్‌కు చెందిన ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి విమలేష్ దీక్షిత్ ఏప్రిల్ 22, 2021న మరణించారు. 18 నెలల పాటు ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉంచేశారు. ప్రతిరోజూ ఉదయం మృతదేహంపై విమలేష్ భార్య గంగాజలం చిలకరించేది. కోమాలో నుంచి లేస్తాడని నమ్మేది. పోలీసులు, అధికారులు వారికి నచ్చజెప్పి శుక్రవారం అంత్యక్రియలు జరిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com