ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపల్లెలో గడపగడపకు మన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 04:21 PM

రేపల్లె పట్టణంలోని 25 వ వార్డులో ఈనెల 24వ తేదీ ఉదయం ఏడు గంటలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని వైసీపీ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, యువ నాయకుడు మోపిదేవి రాజీవ్ పాల్గొంటారని ఆయన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాధాకృష్ణమూర్తి కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com