ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 03:57 PM

నిజాంపట్నం మండలంలోని ముత్తుపల్లి గ్రామంలో జరుగుతున్న గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుతున్నాయా లేదా అని ప్రజల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలని అధికారులను ఆదేశించారు. పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com