ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ బలోపేతంలో భాగంగా 'నా సేన కోసం....నా వంతు'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 15, 2022, 01:32 PM

జనసేన పార్టీ గ్రామస్థాయిలో ఆర్థిక పరిపుష్టికి పార్టీ బలోపేతంలో భాగంగా 'నా సేన కోసం....నా వంతు' బాధ్యతగా భావించి కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గం పరిధిలో చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం ఏర్పాటు చేయడమైనది. 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ  రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు పాల్గొని మాట్లాడుతూ......   గ్రామీణ ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా జనసైనికులు అందరూ తప్పకుండా తమవంతు సహకారం అందించి ఈ కార్యక్రమంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com