ట్రెండింగ్
Epaper    English    தமிழ்

241 పరుగులు చేసిన ఆర్‌సీబీ

sports |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 10:10 PM

నేడు పంజాబ్‌, ఆర్‌సీబీ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ జట్టు బ్యాటర్లు చెలరేగారు. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేశారు.  కోహ్లీ 92 (47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ మిస్ చేసుకున్నాడు. పాటిదర్ 55 (23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గ్రీన్ 46, కార్తీక్ 18, విల్ జాక్స్ 12 పరుగులు చేశారు. పంజాజ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, కవేరప్ప 2, సామ్ కరన్, అర్ష్‌దీప్ చెరో వికెట్ తీసుకున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com