ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా నియమితులైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి అభినందనల వెల్లువ.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2024, 02:50 PM

ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా నియమితులైన  ఎమ్మెల్యే  అరెకపూడి గాంధీకి శేరిలింగంపల్లి నియోజక వర్గ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఈ శుభసందర్బంగా కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వివేకానందనగర్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా  కలిసి శాలువాతో సత్కరించి పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన వారిలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, . హైదర్ నగర్ కార్పొరేటర్  నార్నె శ్రీనివాస రావు, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు , మోహన్ గౌడ్ , మిరియాల రాఘవరావు,  తదితరులు ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com