ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరికి ఆపద్బాంధవుడు అల్లం వినోద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2024, 02:01 PM

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ నగర్ కి చెందిన నూనె రాజ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందగా విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్ రెడ్డి వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ చేశారు.
ఈ సందర్బంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని నిరుపేదలకు ఎమ్మెల్యే విజ్జన్న పై అభిమానంతో సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూనె పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com