గిరిజన సంప్రదాయం తీజ్ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. ఆదివారం దామరచర్ల మండలం గణేష్ పాడ్ లో నిర్వహించిన తీజ్ వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి పాల్గొన్నారు. పాడి పంటలు కుటుంబాల సంక్షేమం కోసం మొలకల బుట్టలు ఊరేగింపు మంచి సంప్రదాయం అన్నారు. అనంతరం గిరిజన సంప్రదాయ నృత్యలతో యువత అలరించారు.