ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:58 PM

మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరాల భారిన పడకుండా అప్రమత్తత ఒక్కటే అత్యుత్తమ మార్గమని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే డయల్1930 కి పిర్యాదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. ఆన్-లైన్, మల్టీ లెవల్ మార్కెటింగ్, చైన్ (గొలుసుకట్టు) మార్కెటింగ్ ల పేరుతో మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com