ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి.. ఆర్డీవో రమేష్ రాథోడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:45 PM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి కాపాడాలని మండల ప్రత్యేక అధికారి ఆర్డిఓ రమేష్ రాథోడ్ అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్ర ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వరప్రసాద్, ఎండిఓ బషిరోద్దిన్, ఎంపీఓ సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com