ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వబడులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 09:36 PM

ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత పటిష్టపర్చి కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వబడులు నడుపనున్నట్లు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వబాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా విధానాన్ని మెరుగు పరిచే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాల అభివృద్ది లక్ష్యంగా నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు కోటి రూపాయలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com