ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 01:53 PM

వేంసూర్ మండలం వేంసూర్ గ్రామంలోని శ్రీమహాలక్ష్మీ అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వార్షికోత్సవానికి చుట్టుపక్కల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com