శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ తాటికొండ సదానందం తండ్రి అయోధ్య రాములు సోమవారం మృతి చెందగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అంత్యక్రియలో పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య, దుర్గం తిరుపతి, వంగల రవీందర్ రెడ్డి, రాజయ్య, కాల్వ పాపిరెడ్డి, గండికోట రవి, తదితరులు పాల్గొన్నారు.