ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్యప్ప ఆలయ ధ్వజస్థంభ ప్రతిష్టాపణకు హాజరైన ఎమ్యెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 02:57 PM

ఎల్లారెడ్డి సెగ్మెంట్లోని సదాశివనగర్ మండల కేంద్రంలో కలియుగ దైవం శ్రీశ్రీశ్రీ అయ్యప్పస్వామి ఆలయ ద్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం శాస్త్రోపేతంగా జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎల్లారెడ్డి శాసనసభ్యులు కె. మదన్ మోహన్ రావు హాజరై పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఎమ్యెల్యేను శాలువ కప్పి సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com