ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డాక్టర్ మల్లు రవిని ఎంపీగా గెలిపించండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 10:05 PM

కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దేవని సతీష్ మాదిగ కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి గెలుపు కోసం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com