ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 04:03 PM

రేపు అనగా మంగళవారం నారాయణపేట పట్టణ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ తెలిపారు. సింగారం వద్ద ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం 11: 30 గంటలకు సమావేశం ఉంటుందన్నారు. సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com