ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ గంగమ్మ తల్లి జాతరకు హాజరైన ఎమ్మెల్యే వేముల వీరేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 03:46 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గంగమ్మ తల్లి జాతరకు సోమవారం ఎమ్మెల్యే వేముల వీరేశం హజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కట్టంగూర్ మండల యంపిపి జెల్లా ముత్తిలింగం, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ, మండల పార్టీ అధ్యక్షులు పెద్ది సుక్కయ్య, తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com