ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటితో ఆఖరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 11:17 AM

ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 18 సంవత్సరాలు దాటిన యువతి, యువకులు పేర్లను నమోదు చేయడానికి మంగళవారం చివరి తేదీ అని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొత్తవారు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునేందుకు సెప్టెంబర్ 19 తుది గడువుగా నిర్ణయించారని వెల్లడించారు. అన్ని మండలాల్లో ఇప్పటికి పేర్లు నమోదు చేసుకొని వారు నమోదు చేసుకోవాలని, తప్పుల సవరణకు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com