ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండుగపూట మనకు ఇది పెద్ద శుభవార్త: శ్రీనివాస్ గౌడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 11:14 AM

మహబూబ్ నగర్ జిల్లా వాసులకు వినాయక చవితి సందర్భంగా సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి త్వరలో జీవో వస్తుందని సోమవారం ప్రగతిభవన్ లో వినాయక పూజ సందర్భంగా కేసీఆర్ చెప్పారన్నారు. పండుగ పూట మనకు ఇది పెద్ద శుభవార్త అని మంత్రి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ లోని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com