కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామంలో పల్లె దవాఖానకి మంగళవారం భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు, వైస్ ఎంపీపీ జీడిపల్లి నర్సింగ్ రావు, గ్రామ సర్పంచ్ గాయత్రి బాలగౌడ్, ఉపసర్పంచ్ రంజిత్, ఎంపీటీసీ లక్ష్మి-నారాయణ, ఏఎంసీ డైరెక్టర్ రాజాగౌడ్, గ్రామ అధ్యక్షులు బెల్లం చంద్రం, వార్డ్ సభ్యులు దేవయ్య, బాలయ్య, శేఖర్, నరేష్, శేఖర్, రాజాం, రాజగౌడ్, రాములు, గోపాల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.