ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వీరాంజనేయులు విహార యాత్ర' లో కాంతమ్మ గా శ్రీ లక్ష్మి

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 04:31 PM

ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఈటీవీ విన్ 'వీరాంజనేయులు విహార యాత్ర' అనే టైటిల్ తో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14, 2024న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకిరానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సీనియర్ నటి శ్రీ లక్ష్మి కాంతమ్మ అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ మరియు హాస్యనటుడు రాగ్ మయూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అనురాగ్ పాలుట్ల రచించి దర్శకత్వం వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com