ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీకి వచ్చేస్తోన్న టాలీవుడ్ కామెడీ థ్రిల్లర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 10:34 AM

సూర్యతేజ, మీనాక్షి, హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘భరతనాట్యం’. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ మూవీ ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 27వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రానికి దొరసాని ఫేమ్ డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com