ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘వ్యూహం’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 11, 2023, 12:16 PM

ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన సంఘటనలే కథాంశంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు రాంగోపాల్ వర్మ చెప్పారు. ‘వ్యూహం’ పేరుతో తొలి భాగాన్ని నవంబర్ 10న, ‘శపథం’ పేరుతో రెండో భాగాన్ని 2024 జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్‌, భారతీగా మానస నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com