ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'దొంగలున్నారు జాగ్రత్త' ట్రైలర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 15, 2022, 01:59 PM
సతీష్ త్రిపుర డైరెక్షన్ లో కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా రూపొందిన 'దొంగలున్నారు జాగ్రత్త' సినిమా ట్రైలర్ ను గురువారం విడుదల చేశారు. ఈ సినిమా ఈ నెల 23న థియేటర్లలో విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ బ్యానర్ల పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.  







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com