ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటిసులు ఇచ్చింది. ఎన్నికల అపిడవిట్ లో ఇచ్చిన సమాచారం పై ఐటీ నోటిసులిచ్చింది. 4 ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తుంది. దీని పై ఐటీ ఆరా తీస్తుంది. ఎన్సీపీ శివసేనకు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఐటీ నోటిసులు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ కక్ష పూరితంగానే నోటిసులు జారీ చేసిందని ఎన్సీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు.