ఈరోజు రేణిగుంట లో హిందూ ముస్లింల ఐక్యత గా ఉన్న మిర్యాల బాబా గౌసియా ఆశ్రమం నందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 లో సీఎం అవ్వాలని, ప్రజల ఆశీస్సులు తో అల్లా ఆశీస్సులు,మరియు మిరియాల బాబా గారి ఆశీస్సులు ఉండాలని జనసేన నాయకురాలు వినుత కోట ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అసెంబ్లీ లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శించడం హేయమైన చర్య, ఇంకొక్క సారి మా అధినేతను వ్యక్తిగతంగా వైసీపీ లో ఎవరు విమర్శించినా నాలుక చీరెస్తాం!! ఖబడ్దార్!! అని హెచ్చరించారు.