నరసాపురం మండల పరిషత్ అధీనంలో నడపబడుచున్న సఖినేటిపల్లి రేవు నందు నేటి నుండి ఒక వారం రోజుల పాటు, కాకినాడ పోర్టు అధికారుల పంటు తనిఖీ మరియు మరమ్మత్తుల నిమిత్తం, ఒక పంటు ప్రయాణం నిలిపివేయనున్నారు. పంటు పై నాలుగు చక్రముల వాహనముల ప్రయణంను తాత్కలికంగా నిషేదించడమైనదని, దీనికి ప్రయాణికులు సహకరించవలసినదిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి తెలియజేసారు.