రేపు దేశవ్యాప్తంగా జరిగే జాతీయ లోక్ అదాలత్ కచ్చి దారులు సద్వినియోగం చేసుకోవాలని 13వ అదనపు జిల్లా జడ్జి మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఓ వి నాగేశ్వరరావు తెలిపారు. రాజీ పడిన సివిల్ కేసులు, మనోవర్తి కేసులు, కొన్ని రకాల క్రిమినల్ కేసులకు లోక్ అదాలత్ పరిష్కారం లభిస్తుందన్నారు. కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.