మహిళల సొంతింటి కలను నెరవేర్చాలని చంద్రబాబు హయంలో 80 నుండి 90 శాతం పూరైనవంటి ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళను మిగిలిన 10శాతం, 20శాతం వెనువెంటనే పూర్తి చేసి లబ్ధిదారులందరికి ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చినట్లుగా ఉచితంగానే ఇవ్వాలనే డిమాండ్స్ ను ప్రభుత్వం దృష్టికి గట్టిగా తీసుకొని వెళ్లాలని ఉద్దేశ్యంతో పాలకొల్లు ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళ నుండి అమరావతి అసెంబ్లీ వరకు 210కి.మీ సైకిల్ పై రావడం జరిగింది అని టిడ్కో ఇళ్ళను మిగిలిన 10శాతం పూర్తి చేసి ఉచితంగా అందించే విధంగా శాసనసభలో చర్చించడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.