ట్రెండింగ్
Epaper    English    தமிழ்

128 పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

national |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 08:15 PM

128 పద్మ అవార్డులు కేంద్రం ప్రకటించింది. 107 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించారు. 4 పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, అవార్డుల ను ప్రకటించారు. బిపిన్ రావత్ కు పద్మ విభూషణ్, గులాం నబీ ఆజాద్ కు పద్మ భూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. బుద్ధా దేవ్ భట్టాచార్యకు పద్మ భూషణ్ అవార్డు ను ప్రకటించింది. భారత్ బయో టెక్ కృష్ణ  ఎల్లా, సుచిత్ర ఎల్లా కు పద్మ భూషణ్ అవార్డు ను కేంద్రం ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com