గుంటూరు: రోడ్డు ప్రమాదంలో అంగన్వాడి కార్యకర్తల మృతి చెందిన సంఘటన పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. కురిచేడు మండలం పోట్లపాడు గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త గా పనిచేస్తున్న సీతామహాలక్ష్మీ వ్యక్తి గత పనుల వినుకొండకు ద్విచక్ర వాహనంపై వచ్చి వెళ్తుండగా మహిళా చీర ద్విచక్ర వాహనం వెనుక టైరులో చీర ఇరుక్కుపోయి కిందపడిపోయింది. తీవ్రగాయాలైన ఆమెను గుంటూరు కి తరలించగా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది