ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన వ్యక్తిత్వమే మనల్ని నడిపిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 10:04 PM

మన వ్యక్తిత్వం. విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామ రక్ష. మన వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిస్తుంద‌ని వైయస్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది, ఇది సృష్టి సహజం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.  తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో రేపల్లె నియోజకవర్గ స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డి సమావేశం నిర్వ‌హించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com