పెరుగుతున్న రవాణా వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. అలానే ప్రస్తుతం చలి కాలం కావడం తో పొగ మంచు కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. తాజాగా మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వార్ధా జిల్లా వంతెన పైనుంచి కారు కిందపడ్డటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వైద్యవిద్యార్థులు మృతి చెందినట్లు మీడియా పూర్వకంగా తెలియ చేసారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.