కృష్ణా జిల్లా నూజివీడు సబ్ జైల లో విజయవాడ కు చెందిన భానుచందర్ అనే వ్యక్తి మద్యం కేసులో పట్టుపడ్డాడు. అతని నూజివీడు సబ్ జైలు కు తరలించారు.అయితే అతనికి వాంతులు రావడంతో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. అతనికి ఉన్న మద్యం అలవాటే ప్రాణం తీసిందని సబ్ జైలు సూపరింటిండెంట్ ప్రసాద్ తెలిపారు.