ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 30,863 కరోనా పరీక్షలు చేయగా, అందులో 183 మందికి పాజిటివ్ అని తేలింది . గుంటూరు జిల్లాలో ఎక్కువగా 30 కొత్త కేసులు వచ్చాయి, కృష్ణా జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 25, శ్రీకాకుళం జిల్లాలో 21 కేసులునమోదయ్యాయి.విజయనగరం జిల్లాలో 1 కేసు వచ్చింది.అదే సమయంలో 163 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు , ఒకరు మృతి చెందారు.